8 మందితో, 80 రూపాయలతో ప్రారంభమైన ఈ అప్పడాల పరిశ్రమ ఇప్పుడు ఎలా ఎదిగిందంటే..

వీడియో క్యాప్షన్, 8 మందితో, 80 రూపాయలతో ప్రారంభమైన ఈ అప్పడాల పరిశ్రమ ఇప్పుడు ఎలా ఎదిగిందంటే..
ప్రచురణ

మహారాష్ట్రలోని గిర్గామ్‌లో ఏడుగురు గుజరాతీ మహిళలు 1959 మార్చి 15న ఈ అప్పడాల సంస్థను మొదలుపెట్టారు. తమ కుటుంబాలకు ఆర్థికంగా చేదోడుగా నిలవాలన్నది వారి ఆశ. 80 రూపాయల పెట్టుబడితో పిండి, అవసరమైన ఇతర సామగ్రి తెచ్చి, దీన్ని మొదలుపెట్టారు. అలా లిజ్జత్ అప్పడాల బ్రాండు మొదలైంది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)