టీఆర్ఎస్ కార్పొరేటర్లతో బస్సులో వెళుతూ పాటలు పాడిన గోరటి వెంకన్న

ప్రచురణ

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీకి బస్సులో బయలుదేరిన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాటలు పాడుతూ వారిలో హుషారు నింపారు.

వెంకన్న పాటలకు చప్పట్లు కొడుతూ కార్పొరేటర్లు గొంతు కలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)