ఉత్తరాఖండ్ ఘటనలో బయటపడ్డ జియాలజిస్ట్
ప్రచురణ
మంచు చరియలు విరిగిపడి ఉత్తరాఖండ్లో ధౌలిగంగ నదికి ఆకస్మికంగా వరద ముంచెత్తి, పవర్ ప్రాజెక్టులను ధ్వంసం చేసింది. ఆ సమయంలో రుత్విక్ పవర్ ప్రాజెక్ట్ టన్నెల్లో పనిచేస్తున్న తెలుగు వ్యక్తి, జియాలజిస్ట్ కోలగట్ల శ్రీనివాస రెడ్డి, ఆ భయానక ప్రమాదం నుంచి ఎలా బయపడ్డారో బీబీసీతో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- 'కశ్మీరీల మంచికే అయితే... మమ్మల్ని జంతువుల్లా బంధించడం ఎందుకు? - మెహబూబా ముఫ్తీ కుమార్తె సనా
- మనుమరాలిని తొమ్మిది నెలలు కడుపులో మోసి జన్మనిచ్చిన 61 ఏళ్ల బామ్మ
- పంజాబ్ రైతుల మాదిరిగా.. వేరే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చెయ్యట్లేదు?
- చిదంబరం నటరాజ ఆలయం.. భూ అయస్కాంత క్షేత్రం నడిబొడ్డున ఉందా?
- ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం... అకస్మాత్తుగా ప్రత్యక్షం.. అదే తీరులో అదృశ్యం.. ఏలియన్స్ పనా?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- కన్యత్వాన్ని పునరుద్ధరిస్తామంటూ క్లినిక్ల అనైతిక వ్యాపారం
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)