ఆంధ్రప్రదేశ్‌: 11 నెలల తర్వాత తెరుచుకున్న స్కూళ్లు ఎంత వరకూ సేఫ్?

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కారణంగా మూతపడ్డ ప్రాథమిక పాఠశాలలు మళ్లీ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తరగతుల నిర్వహణ చేపట్టినట్లు విద్యాశాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)