రైతుల ట్రాక్టర్ ర్యాలీ: 'జెండా కట్టడం కోసమే కర్రల తెమ్మన్నాను'

వీడియో క్యాప్షన్, రైతుల ట్రాక్టర్ ర్యాలీ: 'జెండా కట్టడం కోసమే కర్రల తెమ్మన్నాను'
ప్రచురణ

దిల్లీలో గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన రైతుల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై భారత కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికైత్ వివరణ ఇచ్చారు.

"జెండాలు కట్టుకోవడానికే కర్రలు తీసుకురమ్మన్నాను. కర్ర లేకుండా జెండా ఎలా కట్టగలం?" అని ఆయన అన్నారు. తన వైరల్ వీడియో గురించి ఇంకా ఆయనేమన్నారు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)