బీడువారుతున్న భూమిలో స్ట్రాబెర్రీ పండిస్తున్న విద్యార్థిని

వీడియో క్యాప్షన్, బీడువారుతున్న భూమిలో స్ట్రాబెర్రీ పండిస్తున్న విద్యార్థిని
ప్రచురణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో బీడువారుతున్న భూములు ఇప్పుడు స్ట్రాబెరీ పంటతో కళకళాడుతున్నాయి.

న్యాయవిద్య చదుతువుతున్న గుర్లీన్ చావ్లా దీన్ని సుసాధ్యం చేశారు.

దాదాపు ఎకరంన్నర విస్తీర్ణంలో ఆమె స్ట్రాబెరీ సాగు చేస్తున్నారు.

లాక్‌డౌన్ సమయంలో తమ ఇంటి మీద ఆమె స్ట్రాబెరీ పండించి చూశారు.

మంచి ఫలితం కనిపించడంతో తమ భూమిలో 20 వేల మొక్కలు పెట్టారు.

పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో ఆమె వ్యవసాయం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)