విశాఖలో మూడు ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సీన్ డ్రై రన్
ప్రచురణ
విశాఖపట్నంలో కోవిడ్ వ్యాక్సీన్ డ్రైరన్ నిర్వహించారు. నగరంలో మూడు ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమం జరిగింది. విశాఖలో ఈఎన్టీ ఆసుపత్రి, ఆర్.హెచ్.బీ సింహాచలం, ప్రథమా ఆసుపత్రుల్లో డ్రైరన్ నిర్వహించారు. వ్యాక్సీన్ వచ్చేలాగా ట్రయల్ రన్ చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిన నేపథ్యంలో ఈ డ్రైరన్ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీలో కుక్కలు పెంచాలంటే లైసెన్స్ తప్పనిసరి.. ఈ జీవోపై విమర్శలకు కారణమేంటి
- "ఆమె అందగత్తె, తెలివైన అమ్మాయి. కానీ, భారతీయురాలు"
- 72,000 టన్నుల వజ్రాలు నిక్షిప్తమైన సుందర నగరం
- మీరు ఎంతటి తెలివిగలవాళ్లైనా, ప్రతిభావంతులైనా సరే లెక్కల్లో ఈ చిన్న తేడా మిమ్మల్ని ముంచేస్తుంది..
- కరోనావైరస్ చరిత్రను చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా రచించుకుంటోందా?
- లేడీ బైక్ మెకానిక్: 'అబ్బాయిల పనులు ఎందుకన్నారు... అయినా ఎందుకు చేస్తున్నానంటే...'
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)