Dairy Farming: సొంతూళ్లో పాడిపరిశ్రమ నిర్వహిస్తున్న యువతి

ప్రచురణ

ఈ యువతి పేరు శ్రద్ధ ఢవణ్. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా నిఘోజ్‌ గ్రామంలో ఈమె ఓ పాడి పరిశ్రమను నడుపుతున్నారు. 70కిపైగా గేదెలను ఇందులో పోషిస్తున్నారు.

శ్రద్ధ తండ్రి వికలాంగుడు. ఆమె తోబుట్టువులు అందరూ ఆమె కన్నా చిన్నవారే. దీంతో పాడి పరిశ్రమను చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా శ్రద్ధే మోస్తున్నారు. 17-18 ఏళ్ల వయసు నుంచే ఆమె ఈ పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)