ఏలూరు: ‘ఆ క్షణంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. కళ్లు తెరిచిచూస్తే ఆస్పత్రిలో ఉన్నా’

ప్రచురణ

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారినపడ్డ వారిలో 90 శాతం వరకూ కోలుకున్నారు.

కానీ, ఇప్పటికీ వారిలో కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో బాధితుల మాటల్లోనే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)