రెండు నెలలుగా పట్టాలపైనే.. మహిళా రైతుల నిరసన

ప్రచురణ

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాంటూ మహిళా రైతులు వినూత్నంగా పోరాడుతున్నారు. రెండు నెలలుగా పట్టాలపై కూర్చున్నారు. ఇప్పుడు టిక్రీ బోర్డర్‌లో సంప్రదాయ పాటలతో నిరసనలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)