మహీందర్ కౌర్: ‘100 రూపాయల కూలికి నిరసన’ అన్న కంగన రనౌత్ వ్యాఖ్యలకు ఈ బామ్మ కౌంటర్ ఏంటి?

ప్రచురణ

రైతుల ఆందోళనలో పాల్గొన్న పంజాబ్ మహిళ మహీందర్ కౌర్ ఫొటోను కంగనా రనౌత్ ట్వీట్ చేస్తూ- ఈ బామ్మ 100 రూపాయల కూలికి ప్రదర్శనలో పాల్గొంటున్నారని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన మహీందర్ కౌర్- తాను రైతునని, అందుకే ఆందోళనలో పాల్గొన్నానని స్పష్టం చేశారు. పొలాల్లో రైతులు చేసే పనులన్నీ కంగనా చేయాలని, అప్పుడు వాళ్ల కష్టమేంటో ఆమెకు తెలుస్తుందంటూ సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)