తమిళనాడు: ఈ రైతు ఆకులతో మొక్కలు పెంచుతున్నారు... ఎలాగో చూడండి

ప్రచురణ

తమిళనాడుకు చెందిన ఈ రైతు పేరు రాజరత్నం. ఆయన ఆకులను నేలలో నాటి మొక్కలను పెంచుతున్నారు. ఆ పద్ధతిని ఆయనే కనిపెట్టారు.

ఈ విధానం వల్ల మొక్కల్లో జన్యుపరమైన తేడాలు ఏవీ ఉండవని చెబుతున్నారు. మొక్కల పెంపకంలో ఈ నవీన విధానానికి పేటెంట్ పొందాలని కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)