ఈ కాగితం బొమ్మలను దేశవిదేశాల్లో కొంటున్నారు.. ఏమిటి ప్రత్యేకత?
‘‘తెలుపు అంటే అందం అన్న భావన మనలో నాటుకుపోయింది. దీన్ని మార్చేందుకే, నేను న్యూస్ పేపర్లను ఉపయోగించి నల్లటి బొమ్మలు తయారుచేస్తున్నా’’ అని కోయంబత్తూరుకు చెందిన రాధిక ఆర్ముగం చెప్తున్నారు.
ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయని.. జనాల మనసు మార్చేందుకు కూడా ఉపయోగపడతాయని ఆమె అంటున్నారు.
‘‘నా బొమ్మలన్నీ 2018 వరకూ తమిళనాడులోనే అమ్ముడయ్యేవి. 2019 నుంచి దిల్లీ, ముంబయి, కర్ణాటకల్లోనూ అమ్ముతున్నా. ఆయా నగరాల నుంచి విదేశాలకు కూడా నా బొమ్మలు వెళ్తున్నాయి’’ అని రాధిక తెలిపారు.
‘‘తెల్లటి రంగులో బొమ్మలు చేసివ్వమని కొందరు కస్టమర్లు ఒత్తిడి చేస్తుంటారు. కానీ, నేను ఒప్పుకోను. నల్లటి బొమ్మలే నా ప్రత్యేకత. అది నచ్చి, చాలా మంది వాటిని కొనుక్కుంటున్నారు. ఈ పని నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది’’ అని వివరించారామె.
ఇవి కూడా చదవండి:
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
- వీర్యంలో శుక్రకణాలు లేకపోతే.. మగతనంలో లోపమా? అజూస్పెర్మియా అంటే ఏంటి?
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం ముస్లింలకు మేలు చేస్తోందా... కీడు చేస్తోందా?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- ముస్లిం పాలకులు విదేశీయులైతే మరి మౌర్యులు?
- వాకర్ టైగర్: ఆడ తోడు కోసం మూడు వేల కిలోమీటర్లు నడిచిన ఈ పులికి జోడు దొరికిందా? లేదా?
- ఫూలన్ దేవి: కొందరికి వీరనారి... ఇంకొందరికి కిరాతకురాలు
- చంపారన్: ‘‘నేను దేవుణ్నీ, అహింసనీ, సత్యాన్నీ దర్శించాను’’
- తెలంగాణలో గ్రామ సర్పంచ్లు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)