లాహోర్‌లో అభినందన్ పోస్టర్లు ఎందుకున్నాయి

ప్రచురణ

పాకిస్తాన్ ఎంపీ ఆయాజ్ సాదిఖ్ స్వదేశంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

భారత వింగ్ కమాండర్ అభినందన్ విడుదలకు సంబంధించి ఆయన ఇటీవల పాకిస్తాన్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు.

అభినందన్‌ను విడిచిపెట్టకపోతే భారత్ తమపై దాడి చేస్తుందని పాక్ ఆర్మీ చీఫ్ వణికిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

సాదిక్‌ను విమర్శిస్తూ లాహోర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు బ్యానర్లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)