'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'

వీడియో క్యాప్షన్, 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
ప్రచురణ

బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ ప్రాంతంలో 572 దీవులు ఉన్నాయి. భారతదేశ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో 38 దీవుల్లో మాత్రమే జనావాసాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ దీవులన్నీ భారతదేశానికంటే కూడా ఆగ్నేయ ఆసియా దేశాలకు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ అందమైన బీచ్‌లు, అద్భుతమైన సముద్ర జీవజాతులు, ఘనమైన పగడపు దిబ్బలు, ఎలాంటి అవరోధాలు లేకుండా పెరిగిన అడవులు కనిపిస్తాయి. ఆహ్లాదభరితమైన ఈ సుందర దృశ్యాల వెనక వెంటాడే గత చరిత్ర కూడా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)