హైదరాబాద్ వరదలు: గోడ కూలి ఎనిమిది మంది మృతి

ప్రచురణ

హైదరాబాబ్ శివార్లలో ఉన్న బండ్లగూడలోని గౌస్‌నగర్‌లో భారీ కాంపౌండ్ వాల్ కూలి ఎనిమిది మంది మరణించారు.

త్వరలో పెళ్లి జరగాల్సిన నవాజ్ ఇంట్లో ఈ ఘటనతో ఐదుగురు చనిపోయారు.

అంత ఎత్తున గోడ కట్టవద్దని హెచ్చరించినా కాంట్రాక్టర్లు పట్టించుకోలేదని, తాజా వర్షాలకు ఈ దుర్ఘటన జరిగిందని బాధితులు వాపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)