You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫైర్ ఆర్ట్: నిప్పుతో ఈ కళాకారుడు బొమ్మలెలా వేస్తున్నారో చూస్తారా...
ప్రచురణ
కళాకారులంటే రంగులు, బ్రష్లతో బొమ్మలేస్తారు. కానీ కోయంబత్తూరుకు చెందిన వసంత కుమార్ మాత్రం నిప్పుతో బొమ్మలేస్తున్నారు.
అనుకోకుండా ఒకసారి టపాసుల పొడితో బొమ్మ వేశారు. ఇప్పుడు కేవలం నిప్పుతోనే బొమ్మలేస్తున్నారు. వీటిని ఫైర్ ఆర్ట్ అని పిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- తెలంగాణ: ధరణి వెబ్సైట్లో ఆస్తుల వివరాలు అప్డేట్ చేసేటప్పుడు వస్తున్న సమస్యలివీ...
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)