తుని వద్ద తాండవ రైల్వే బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తోందన్నది నిజమేనా?
ప్రచురణ
తూర్పు గోదావరి, విశాఖపట్నం సరిహద్దుల్లో తాండవ నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహించిందంటూ ఓ వీడియో వైరల్ అయింది.
భారీ వర్షాలకు తుని- పాయకరావుపేట మధ్యలోని ఈ రైల్వే వంతెనపై నుంచి వరద పొంగిపొర్లుతోందంటున్న వీడియోను సోషల్ మీడియాలో అనేక మంది షేర్ చేశారు. తెలుగు, ఇంగ్లిష్ టీవీ ఛానళ్లు కూడా దీన్ని ప్రసారం చేశాయి. ఇందులో నిజమెంత?
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- ఇడ్లీని అవమానించేలా చరిత్రకారుడి ట్వీట్.. దక్షిణ భారతీయుల ఆగ్రహం
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- తెలంగాణ: ధరణి వెబ్సైట్లో ఆస్తుల వివరాలు అప్డేట్ చేసేటప్పుడు వస్తున్న సమస్యలివీ...
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)