తుని వద్ద తాండవ రైల్వే బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తోందన్నది నిజమేనా?

వీడియో క్యాప్షన్, తుని వద్ద తాండవ రైల్వే బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తోందన్నది నిజమేనా?
ప్రచురణ

తూర్పు గోదావరి, విశాఖపట్నం సరిహద్దుల్లో తాండవ నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహించిందంటూ ఓ వీడియో వైరల్ అయింది.

భారీ వర్షాలకు తుని- పాయకరావుపేట మధ్యలోని ఈ రైల్వే వంతెనపై నుంచి వరద పొంగిపొర్లుతోందంటున్న వీడియోను సోషల్ మీడియాలో అనేక మంది షేర్ చేశారు. తెలుగు, ఇంగ్లిష్ టీవీ ఛానళ్లు కూడా దీన్ని ప్రసారం చేశాయి. ఇందులో నిజమెంత?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)