ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది పరవళ్లు

ప్రచురణ

ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణా నదిలో వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. పంట పొలాలను ముంచెత్తుతున్న కొండవీటి వాగు నీటిని మోటార్ల ద్వారా కృష్ణా నదిలోకి పంప్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)