'ఎస్‌పీ బాలు మృతితో సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది'

వీడియో క్యాప్షన్, 'ఎస్‌పీ బాలు మృతితో సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది'
ప్రచురణ

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం గాయకుడిగా, సంగీత దర్శకుడిగానే కాదు.. అంతకు మించి తమ జీవితాల్లో మరెంతో అంటూ చాలా మంది సినీ ప్రముఖులు బాలుతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.

ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రహోం మంత్రి అమిత్ షా, రజనీకాంత్, చిరంజీవి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు..ఇలా పలువురు ప్రముఖులు తమ భావోద్వేగాల్ని ట్వీట్ల రూపంలో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)