లాక్‌డౌన్‌తో ఆటో డ్రైవరుగా మారిన ఫొటోగ్రాఫర్

వీడియో క్యాప్షన్, లాక్‌డౌన్‌తో ఆటో డ్రైవరుగా మారిన ఫొటోగ్రాఫర్
ప్రచురణ

20 ఏళ్లుగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన దిలీప్ కుమార్, కరోనా లాక్‌డౌన్ వల్ల ఉపాధికి దూరమయ్యారు.

దీంతో ఉపాధికోసం అద్దెకు ఆటో తీసుకుని నడుపుతున్నారు. మిగిలిన వాళ్లలా కాకుండా, పీపీఈ కిట్, మాస్క్ ధరించి ఆటో నడుపుతారు. ప్రయాణికులకు శానిటైజర్, మాస్కులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)