బీబీసీ ఇంటర్వ్యూ: టెస్ట్‌లు ఎక్కువ చేసినంత మాత్రాన కరోనా కంట్రోల్ కాదు - పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

వీడియో క్యాప్షన్, టెస్ట్‌లు ఎక్కువ చేసినంత మాత్రాన కరోనా కంట్రోల్ కాదు - డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి
ప్రచురణ

దేశంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు.

మరి ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు మార్గం ఉందా? ఉంటే.. ఎప్పటికి ఇది మనల్ని వదిలిపోతుంది? అప్పటి వరకు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు?

ఈ అంశాలపై ప‌బ్లిక్ హెల్త్ ఫౌండేష‌న్ ఆఫ్ ఇండియా వ్య‌వ‌స్థాప‌క అధ్యక్షుడు డాక్ట‌ర్ కె. శ్రీనాథ రెడ్డి ‘బీబీసీ’తో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం నియమించిన కోవిడ్‌-19 టీమ్‌కు టెక్నికల్‌ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కోవిడ్‌-19 నియంత్రణకు సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీనాథ రెడ్డి బీబీసీ తెలుగు ఎడిట‌ర్ జీఎస్ రామ్మోహ‌న్ ఇంట‌ర్వ్యూ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)