వైరల్ వీడియో: కరోనా నిబంధనలు పాటించి మరీ నగలు దోచుకెళ్లిన దొంగలు

వీడియో క్యాప్షన్, వైరల్ వీడియో: కరోనా నిబంధనలు పాటించి మరీ నగలు దోచుకెళ్లిన దొంగలు
ప్రచురణ

నగల షాపును దోచుకునే ముందు కూడా దొంగలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించారు.

నగల షాపు దోపిడీకి వచ్చి, ముందు చేతుల్ని శానిటైజ్ చేసుకుని, ఆ తర్వాత తుపాకులు చూపించి డబ్బు, నగలు దోచుకెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఈ దోపిడీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)