చ‌నిపోయిన భార్య‌ విగ్రహం చేయించి ఇంట్లో పెట్టుకున్న భర్త

వీడియో క్యాప్షన్, చ‌నిపోయిన భార్య‌ జ్ఞాపకంగా విగ్రహం చేయించి ఇంట్లో పెట్టుకున్న వ్యాపార‌వేత్త‌
ప్రచురణ

తమిళనాడులోని మదురై జిల్లాకు చెందిన వ్యాపార వేత్త సేతురామన్.

ఆయన భార్య పిచాయ్‌మణి నెల రోజుల క్రితం మరణించారు.

ఆమె జ్ఞాపకంగా విగ్రహాన్ని తయారు చేయించుకుని సేతురామన్ తన ఇంట్లోనే పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)