స్విమ్మింగ్పూల్లో చేపల పెంపకం.. ‘రూ.5 లక్షల పెట్టుబడి, రూ.15 లక్షల ఆదాయం’
ప్రచురణ
కరోనాతో మనిషి జీవితమే మారిపోయింది. మనుగడ కోసం కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. కేరళలోని ఒక రిసార్ట్ ఆదాయం కోసం స్విమ్మింగ్ పూల్లో చేపలు పెంచుతోంది. దేశీ, విదేశీ అతిథులు జలకాలాడే ఈ స్విమ్మింగ్ పూల్లో నేడు చేపలు పెరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- రష్యా: ‘మా వ్యాక్సిన్ పనిచేస్తోంది.. సైడ్ ఎఫెక్టులు పెద్దగా లేవు’
- కృష్ణ బిలం: ఒకేసారి ఎనిమిది సూర్యుళ్ల శక్తితో వెలువడిన గురుత్వాకర్షణ తరంగం
- ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయా?
- అన్నా చాందీ: భారత్లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు మంచిదా.. హ్యాండ్వాష్ మంచిదా.. శానిటైజర్ మంచిదా?
- ఆఫ్రికాలో కరోనావైరస్ తక్కువగా ఉండటానికి కారణమేంటి? పేదరికమే కాపాడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)