ఒక రూపాయికే సీడ్ బాల్.. వినూత్న ఆలోచనతో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న దంపతులు
ప్రచురణ
మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించేందుకు తమిళనాడుకు భార్యా భర్తలు రూ.1కే సీడ్ బాల్ అమ్ముతున్నారు.
విత్తనాలను మట్టి ముద్దల్లో పెట్టి బంతిలా గుండ్రంగా చేస్తారు. వాటినే సీడ్ బాల్స్(విత్తనాల బంతులు) అంటారు.
ఈ వెరైటీ వ్యాపారాన్ని వారు ఎందుకు ప్రారంభించారో, దీని గురించి వారు ఏమంటున్నారో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సోకి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటికీ కోలుకోని మహిళ కథ
- నరేంద్ర మోదీ వెబ్సైట్, యాప్ ట్విటర్ అకౌంట్ హ్యాక్
- డాక్టర్ తవ్వా వెంకటయ్య.. వ్యవసాయ కూలీ: తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ చేసినా ఉద్యోగం దొరక్క ఇబ్బందులు
- పబ్జీ గేమ్ నిషేధం.. మొత్తం 118 మొబైల్ యాప్లు బ్లాక్.. కేంద్రం ఆదేశాలు
- న్యూడ్ బీచ్లో గ్రూప్ సెక్స్ పార్టీలు... ఫ్రాన్స్లో కరోనా వ్యాప్తికి కొత్త కేంద్రాలు
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- జీడీపీ పతనం భయపెడుతున్నా.. ‘మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను కాపాడొచ్చు.. ఎలాగంటే...‘
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీలో చైనా ముందడుగు... కార్మికులపై టీకా ప్రయోగాలు
- కరోనావైరస్ అంతా కట్టుకథ అనుకున్నాడు... చివరకు భార్యను పోగొట్టుకున్నాడు
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీ... ప్రపంచ దేశాల మధ్య రాజకీయ యుద్ధంగా ఎందుకు మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)