పులివెందుల: కారుపై రెండు కిలోమీటర్లు వేలాడుతూ వెళ్లి నిందితుడిని పట్టుకున్న పోలీసు
ప్రచురణ
అక్రమ మద్యం తరలిస్తున్న వారిని సాహసోపేతంగా పట్టుకున్నారు కడప జిల్లా పులివెందుల ఎస్సై గోపీనాథ్ రెడ్డి. దాదాపు 2.కి.మీ నడుస్తున్న కారుపైనే వేలాడుతూ ఉండిపోయారు.
చివరికి కారు అద్దాలు బద్దలు కొట్టి లోనికి వెళ్లడంతో నిందితులు కారు ఆపేసి, పొలాల్లోకి పారిపోయారు. కారులో 80 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పొలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మోదీ ‘మన్ కీ బాత్’కు యూట్యూబ్లో డిస్లైక్ల వెల్లువ
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్లా?
- చెస్ ఒలంపియాడ్: ఫైనల్ రౌండ్ ఆడుతుండగా ఇంటర్నెట్ సమస్య.. సంయుక్త చాంపియన్లుగా భారత్, రష్యా
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)