జీతాలు రాక స్కూల్లో స్నాక్స్ తయారు చేస్తున్న టీచర్లు

వీడియో క్యాప్షన్, జీతాలు రాక స్కూల్లో స్నాక్స్ తయారు చేస్తున్న టీచర్లు
ప్రచురణ

చాక్, డస్టర్ పట్టుకున్న చేతులు ఇప్పుడు స్నాక్స్, స్వీట్స్ తయారుచేస్తున్నాయి.

గుజరాత్‌లోని మోర్బి పట్టణంలో ఉన్న ఓం శాంతి విద్యాలయ అనే ప్రైవేట్ స్కూల్ టీచర్లంతా కలిసి, మహమ్మారి కాలంలో ఇల్లుగడవడం కోసం స్నాక్స్ అమ్ముతున్నారు.

లాక్‌డౌన్‌తో పాఠశాల మూతపడింది. దాంతో వారికి జీతాలు లేకుండా పోయాయి. ఇప్పుడు కష్టాల నుండి బయటపడాలంటే స్నాక్స్ అమ్మి ఎంతో కొంత సంపాదించడం మేలనుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)