ధ్రువపు ఎలుగుబంట్లు అంతరించిపోతున్నాయా?
ప్రచురణ
వాతావరణ మార్పులు ధ్రువపు ఎలుగుబంట్ల జీవనశైలిపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
కరిగిపోతున్న మంచు, మారుతున్న ఉష్ణోగ్రతలు ధృవపు ఎలుగుబంట్లు వేటాడే సమయం మీదా ప్రభావం చూపుతున్నాయి.
ఆహారం కోసం వేటాడే సమయం తగ్గిపోతుండటంతో ధృవపు ఎలుగులు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)