You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: చెల్లెలు చదువుకోవటానికి కొండ మీద గుడిసె కట్టిన అన్న
ప్రచురణ
స్వప్నాలి స్వగ్రామం మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న దరిస్టే.
ముంబయిలోని ఓ కళాశాలలో ఆమె పశువైద్య విద్య చదువుకుంటున్నారు.
ఆన్లైన్ క్లాసులు వినేందుకు తమ ఊరి దగ్గర్లోని ఓ కొండ మీదకు ఆమె వెళ్లాల్సి వస్తోంది.
వర్షాలు మొదలవటంతో అక్కడికి వెళ్లి చదువుకోవటం కష్టంగా మారింది.
ఈ సమస్యకు ఈమె కుటుంబ సభ్యులు ఓ పరిష్కారం కనుగొన్నారు.
ఇవి కూడా చదవండి:
- "సినిమా వాళ్లు, మీడియావాళ్లు, రాజకీయ నాయకుల మనుషులు.. నాపై అత్యాచారాలు చేశారు’’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- ఏపీలో వరుస వివాదాల్లో పోలీసులు: అక్రమాలు పెరిగాయా? చర్యలు పెరిగాయా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)