బేరూత్‌: మట్టిపాలైన చరిత్రకు మళ్లీ జీవం పోసేందుకు సిద్ధమైన ఆర్టిస్ట్

ప్రచురణ

బేరూత్‌లోని చరిత్రాత్మక క్షేత్రాలు 15 ఏళ్ల అంతర్యుద్ధాన్ని తట్టుకుని నిలబడ్డాయి.

వాటిలో చాలా భవనాల విశిష్ట గాజు అద్దాలను ఓ కళాకారిణి ఎంతో శ్రమించి పునరుద్ధరించారు.

మాయా హుస్సేనీ రెండు దశాబ్దాల పాటు చేసిన కృషి.. బేరూత్ ఓడరేవులో భారీ విస్ఫోటనంతో మట్టిలో కలిసిపోయింది.

ఇప్పుడు వాటిని మళ్లీ పునరుద్ధరించటానికి ఆమె దీక్షగా నడుంకట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)