చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత

ప్రచురణ

అసోంలోని కామ్‌రూప్ జిల్లాలోని దోయిసింగారీ గ్రామంలో 1901 మార్చి 16న చంద్రప్రభ జన్మించారు.

ఆమె తండ్రి రతిరామ్ మజుందార్ అప్పట్లో ఆ గ్రామానికి పెద్దగా ఉండేవారు. కూతురును చదివించడంపై ఆయన దృష్టిపెట్టారు.

చంద్రప్రభ తాను చదువుకోవడంతోపాటు తమ గ్రామంలోని అమ్మాయిల సాధికారతపైనా దృష్టి పెట్టారు.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.

ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)