You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైరల్: రైల్వే ప్లాట్ ఫారమ్ టికెట్ ఒక్కోటీ రూ.50.. ధర ఎందుకు పెంచారు?
ప్రచురణ
దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధర పెంపుపై నిరసన వ్యక్తమవుతోంది.
పుణె స్టేషన్లో ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.50కు పెంచగా, ఆ టికెట్ ఫొటోను ఒకరు సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయ్యింది.
ఇంతకీ ధర ఎందుకు పెంచారు? రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఏమంటున్నారు?
ఇవి కూడా చదవండి
- బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థా?
- చైనాలో 80 ఏళ్ల తరువాత తొలిసారి భారీ బుద్ధ విగ్రహం పాదాలను తాకిన వరద నీరు
- ఆమిర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడి భార్యను ఎందుకు కలిశారు...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- రియా చక్రవర్తిపై బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యలపై దుమారం
- గోదావరి వరదలు: ఏటిగట్లు ఎంత వరకు సురక్షితం? వరద ముప్పును అవి తట్టుకోగలవా?
- డ్రీమ్ 11: ఐపీఎల్ కొత్త స్పాన్సర్కు చైనాతో లింకులున్నాయా?
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- పీఎం కేర్స్ ఫండ్: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా దీనిపై ప్రశ్నలు ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)