ఆంధ్రప్రదేశ్: ఉభయగోదావరి జిల్లాల్లో 28 మండలాలను ముంచెత్తిన వరద
ప్రచురణ
గోదావరి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి పొంగి పొరలుతుంటే ఊళ్లకు ఊళ్లే మునిగిపోతున్నాయి. గత 13 ఏళ్లలో ఇదే అతిపెద్ద వరద.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే 28 మండలాలు వరదలల్లో చిక్కుకున్నాయి. రాజమహేంద్రవం వద్ద అఖండ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బరాజ్ వద్ద 22 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు.
ఇవీ జలమయమైన జనావాసాల దృశ్యాలు.
ఇవి కూడా చదవండి:
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- ధోనీలా హెలికాప్టర్ షాట్ ట్రై చేసి చేయి విరగ్గొట్టుకున్నాను: సుశాంత్ సింగ్ రాజ్పుత్
- ధోనీ లేని భారత జట్టును ఊహించగలరా...
- సచిన్తో బీబీసీ ఇంటర్వ్యూ: ‘‘నేను ఎందుకు రిటైర్ అయ్యానంటే..’’
- సచిన్ను అందరికన్నా ఎక్కువ భయపెట్టిన క్రికెటర్ ఆయనే
- మహిళల క్రీడా దుస్తులు: నాడు, నేడు
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్లో ఎలా కలిసింది?
- కిట్ కొనడానికి కష్టపడ్డ మిథాలీ.. ఇప్పుడు పారితోషికంలో టాప్
- భారత క్రికెట్లో ఇమ్రాన్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)