ఆంధ్రప్రదేశ్: గోదావరి ఉగ్రరూపం... కరోనా కాలంలో వరద కష్టాలు
ప్రచురణ
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగుతోంది. భద్రాచలం నుంచి కోనసీమ వరకూ వరద ప్రవాహం పోటెత్తుతోంది. అనేక గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి.
ధవళేశ్వరం వద్ద నీటి మట్టం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరింది. సహాయ శిబిరానికి వెళ్తే కరోనా భయంతో, ఊళ్లో ఉంటే వరద ముప్పుతో బాధిత గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- భారత్, చైనాల సంబంధాల్లో మార్పులు రాబోతున్నాయా? మోదీ, జిన్పింగ్ భేటీ సాధ్యమేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్లు విడిపోయేవి కాదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)