You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణు బాంబులు పేలిన క్షణాలు...
జపాన్లోని హిరోషిమా నాగసాకిలపై అణుబాంబు దాడి జరిగి 75 ఏళ్లు గడిచాయి.
ముప్పావు శతాబ్దం గడిచినా నాటి మహావిషాదపు గాయాలు మానలేదు. రేడియేషన్ ప్రభావమూ తొలగిపోలేదు.
అసలు, నాడు అణు బాంబు నేలను తాకినప్పుడు ఏం జరిగింది? అణు విస్ఫోటం చూసినవాళ్లకు ఎలా అనిపించింది? అణు బాంబులు వేసిన విమాన పైలట్లు ఆ దృశ్యాలను చూసి ఏమనుకున్నారు?
రాడార్లు పసిగట్టినా....
అది 1945 ఆగస్ట్ 6, సమయం ఉదయం 7 గంటలు. హిరోషిమాలో భారీ శబ్దంతో హెచ్చరిక సైరన్ మోగింది. దూసుకొస్తున్న అమెరికా యుద్ధ విమానాలను, జపాన్ రాడార్లు పసిగట్టాయి.
అప్పటికే, ఇంధన నిల్వలు అయిపోవడంతో, అమెరికా విమానాలను అడ్డుకోవడానికి, జపాన్ తన యుద్ధవిమానాలను పంపించలేకపోయింది. ఏడు గంటలకు మొదలైన సైరన్, ఎనిమిది గంటలకు ఆగింది.
ఎనిమిది గంటలా తొమ్మిది నిమిషాలకు, అమెరికా వైమానిక దళానికి చెందిన, కల్నల్ పాల్ టిబెట్స్, తన బీ29 యుద్ధవిమానం 'ఎనోలా గే' ఇంటర్ కామ్లో, ఓ ప్రకటన చేశారు. తమ సహచరులను సమాయత్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- కేరళ విమాన ప్రమాదం: 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ భయంతో వణికిపోయారు
- హిరోషిమా, నగాసాకి నగరాలపై అణుబాంబు దాడికి 75 ఏళ్లు.... ఇవే ఆ విధ్వంసకర దృశ్యాలు
- రామజన్మభూమి తరువాత మోదీ లక్ష్యం యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి తేవడమేనా?
- హిందీ రాదంటే 'మీరు భారతీయులేనా' అని అడిగారు: కనిమొళి ట్వీట్తో కలకలం
- చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?
- కశ్మీర్: 'ప్రజాస్వామ్యం కొనఊపిరితో ఉంది. రాజకీయ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది'
- భారత్ - చైనా ఉద్రిక్తతల్లో పాకిస్తాన్ స్థానం ఏమిటి? ఎవరి వైపు మొగ్గుతుంది?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- టేబుల్ టాప్ రన్వే అంటే ఏమిటి.. ఇండియాలో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)