హైదరాబాద్కు మరో ఐకాన్
ప్రచురణ
హైదరాబాద్కు మరో ఐకాన్ రెడీ అవుతోంది.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45ను ఐటీ ప్రాంతంతో కలిపే వంతెన ఇది.
దుర్గం చెరువుపై రెండు స్తంభాలతో కేవలం తీగల ఆధారంగా దీన్ని నిర్మించారు.
ఈ తీగలకు స్తంభాలకు లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది భాగ్యనగరంలో మరో ట్యాంక్ బండ్ కానుంది.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
- మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)