You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NEP 2020: కొత్త విద్యా విధానంలో అసలేముంది?
ప్రచురణ
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)- 2020 నేటి బాలలు-రేపటి పౌరులపై చూపే ప్రభావం ఏమిటి?
ఈ విధానంలోని కీలక అంశాలేమిటి? మంచిచెడులు ఏమిటి? ఈ పాలసీ వెనుక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి? పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన ఎన్ఈపీ 2020పై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ 'వీక్లీ షో విత్ జీఎస్'లో...
ఇవి కూడా చదవండి:
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- ఉపగ్రహ చిత్రాలు: భారత్లో గాలి ఎందుకిలా మారింది?
- బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)