లాక్డౌన్లో పొలం పనులు చేస్తూనే స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని
ప్రచురణ
రోజుకూలీ దంపతుల కుమార్తె 12వ తరగతి పరీక్షల్లో 448/450 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంది. లాక్డౌన్లో తల్లిదండ్రులతో పాటు పొలంలో పనిచేస్తూ, వేరే వాళ్ల సెల్ఫోన్ తెచ్చుకుని ఆన్లైన్ క్లాసుల్లో పాఠాలు నేర్చుకుని, స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది.
ఇవి కూడా చదవండి:
- ప్రజాస్వామ్యం బలహీనపడుతోందా? ప్రభుత్వం ముందు భారత మీడియా మోకరిల్లుతోందా?
- ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ అనుమానిత కేసు.. అప్రమత్తమైన కిమ్ జోంగ్-ఉన్
- కార్గిల్ చొరబాట్ల గురించి ఉప్పందించిన గొర్రెల కాపరి ఇప్పుడేం చేస్తున్నారు
- కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- టీవీ రిపోర్టర్ మెడపై క్యాన్సర్ కణితిని గుర్తించి అప్రమత్తం చేసిన ప్రేక్షకురాలు
- వీడియో గేమింగ్లో విపరీతంగా పెరుగుతున్న మహిళల సంఖ్య
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)