ముంబయిలో కరోనావైరస్ ఐసీయూ: ‘మేం చెమటలో తడిచి ముద్దవుతున్నాం’

ప్రచురణ

భారతదేశంలో ముంబయి నగరం కరోనావైరస్‌ హాట్‌స్పాట్‌గా మారింది. నగరంలో విపరీతంగా కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో రోగులకు వైద్య సేవలు అందిస్తూ కేఈఎం ప్రభుత్వ ఆసుపత్రి పోరాటంలో ముందువరుసలో ఉంది.

ఆ ఆసుపత్రిలోని ఐసీయూలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? డాక్టర్లు, సిబ్బంది ఎలా తమ విధులు నిర్వర్తిస్తున్నారు అన్న విషయాలను పరిశీలించేందుకు బీబీసీ బృందం స్వయంగా ఐసీయూలోకి వెళ్లింది. ఆ వివరాలను పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)