పూరీ జగన్నాథ రథయాత్ర: భక్తులు లేకుండా నిర్వహించటానికి సుప్రీంకోర్టు అనుమతి

వీడియో క్యాప్షన్, పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి.. భక్తులు లేకుండానే రథయాత్ర
ప్రచురణ

ప్రపంచ ప్రఖ్యాత పూరీ రథయాత్రను నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

రథయాత్రకు ఒక్కరోజు ముందే సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది.

కోవిడ్19ని దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ, భక్తులు లేకుండానే పూరీలో రథయాత్ర నిర్వహించవచ్చని సుప్రీంకోర్టుకు చెప్పింది.

అవసరమైతే పూరీలో కర్ఫ్యూ విధించవచ్చని కూడా సుప్రీం కోర్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)