పూరీ జగన్నాథ రథయాత్ర: భక్తులు లేకుండా నిర్వహించటానికి సుప్రీంకోర్టు అనుమతి
ప్రచురణ
ప్రపంచ ప్రఖ్యాత పూరీ రథయాత్రను నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.
రథయాత్రకు ఒక్కరోజు ముందే సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది.
కోవిడ్19ని దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ, భక్తులు లేకుండానే పూరీలో రథయాత్ర నిర్వహించవచ్చని సుప్రీంకోర్టుకు చెప్పింది.
అవసరమైతే పూరీలో కర్ఫ్యూ విధించవచ్చని కూడా సుప్రీం కోర్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్కు, భారత్కు ఉన్న బంధం ఏంటి?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు? ః
- కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)