ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి అంబులెన్సులోనే కన్నుమూసిన గర్భిణి
దిల్లీలో జులై చివరి నాటికి కరోనా కేసుల సంఖ్య అయిదు లక్షలు దాటుతుందని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు కోవిడ్-19 కేసుల విషయంలో వైరస్ పుట్టిన వూహాన్ను దాటేసింది ముంబయి.
అయితే మరోవైపు వివిధ రకాల అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణులు వైద్యం అందక ప్రాణాలు విడుస్తున్నారు. గంటల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా బెడ్స్ ఖాళీ లేవంటూ తమను వెనక్కి పంపుతున్నారని ఎందరో పేషెంట్లు, వారి బంధువులు చెబుతున్నారు.
తన మేనకోడలికి చికిత్స కోసం ఒక మాజీ ఎంపీ సైతం ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత ఏంటో తెలుస్తోంది.
నీలిమా సింగ్ ఎనిమిది నెలల గర్భిణి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో నీలిమను తీసుకొని ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా కరోనా పేషెంట్లతో బిజీగా ఉన్నామనే సమాధానమే వచ్చింది. చివరకు అంబులెన్స్లోనే ఆమె కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి:
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- ‘పొట్టి పిచ్చుక పొట్ట నిండా ప్లాస్టిక్ ముక్కలే’
- హైస్పీడ్ ఇంటర్నెట్ కనిపెట్టిన ఆస్ట్రేలియా... ఒక్క సెకనులో వేయి సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు
- ఇందిరా గాంధీ పేరు చెప్పి, ఒక్క ఫోన్ కాల్తో అప్పట్లో రూ.60 లక్షలు కాజేశారురెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- ప్రకృతి సంక్షోభం: తగ్గిపోతున్న మిడతలు, సీతాకోకచిలుకలు.. ‘కీటకాల అంతం’ ఊహించడమే కష్టం అంటున్న పరిశోధకులు
- వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామీ 'ఆగ్రహం' భారత్లో సామాజిక వాస్తవాలను బయటపెట్టిందా?
- కరోనావైరస్ చైనాలోని వూహాన్లో డిసెంబర్ కన్నా ముందే బయటపడిందా... శాటిలైట్ చిత్రాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)