You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖ గ్యాస్ లీక్: ‘ఇక్కడి పంటలు తినొద్దు, అమ్మొద్దు అంటున్నారు’
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోయారు.
దాదాపు 1,400 ఎకరాల్లో పంటలు పనికిరాకుండా పోయాయి.
విశాఖ నగరానికి ఇక్కడి నుంచి ఆకుకూరలు, కూరగాయల సరఫరా ఆగిపోయింది.
గ్యాస్ లీక్ కారణంగా 5 కిలోమీటర్ల పరిధిలో పండే కూరగాయలను, చేపలను తినొద్దని ప్రభుత్వం చెప్పింది.
ఆకు కూరలను, కూరగాయలను రైతులు అమ్మొద్దని అధికారులు ఆదేశించారు.
గ్యాస్ లీక్ వల్ల వ్యవసాయం పూర్తిగా పోయిందని.. పండిన కూరగాయలను ఎవ్వరూ కొనటం లేదని ఇక్కడి రైతులు వాపోతున్నారు.
''కరోనా ప్రభావం అసలే ధరలు లేవు అనుకుంటే ఇప్పుడు ఇదొకటి... ఇప్పుడు ప్రభుత్వం ఏం చెస్తుందో చూడాలి'' అంటూ నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు. కనీసం విత్తనాల కైనా ప్రభుత్వం సాయం చేస్తే మళ్లీ వ్యవసాయం చెస్తామని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్టాక్ చూపించింది’
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- సంక్షేమానికి, వివాదాలకూ రారాజు జగన్
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నరేంద్ర మోదీ వారసుడు అమిత్ షాయేనా?
- స్వాల్బార్డ్కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)