బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం #BBCISWOTY
బీబీసీ మొట్టమొదటిసారిగా ఇవ్వబోతున్న "ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ - 2019" కు ఐదుగురు మహిళా క్రీడాకారులు నామినేట్ అయ్యారు.
వారే... ద్యుతీ చంద్, మానసి జోషి, మేరీకోమ్, పీవీ సింధు, వినేశ్ ఫోగట్.
భారత్లోని ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలతో కూడిన జ్యూరీ ఈ ఐదుగురు నామినీలను ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన ఈ టాప్ 5 మహిళా క్రీడాకారులు బీబీసీ వెబ్సైట్లలో పబ్లిక్ ఓటింగ్ కోసం నామినేట్ అయ్యారు. భారత కాలమానం ప్రకారం 2020 ఫిబ్రవరి 24వ తేదీ 23.30 (18:00 గ్రీన్విచ్ మీన్ టైం) గంటల వరకు ఓటింగ్ జరిగింది.
అత్యధిక ఓట్లు పొందిన పీవీ సింధును 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్'గా బీబీసీ ప్రకటించింది.
దిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
ఇవి కూడా చదవండి:
- పీవీ సింధుకు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. పీటీ ఉషకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్
- BBC Indian Sportswoman Of The Year అవార్డ్ విజేత పీవీ సింధు
- పీటీ ఉష: ఎలాంటి సదుపాయాలూ లేని పరిస్థితుల్లోనే దేశానికి 103 అంతర్జాతీయ పతకాలు సాధించిన అథ్లెట్
- BBC Indian Sportswoman of the Year నామినీలు వీరే
- పీవీ సింధు: BBC Indian Sportswoman of the Year నామినీ
- ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ
- మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ
- మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ
- వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)