దిల్లీ హింస: ‘హిందువుల ఆలయాలను ముస్లింలు రక్షించారు.. మేం 40 ఏళ్లుగా కలిసే ఉంటున్నాం.. బయట వాళ్లే వచ్చి అల్లర్లకు పాల్పడ్డారు’
ప్రచురణ
నాలుగు దశాబ్దాలుగా తామంతా కలిసే ఉంటున్నామని, ఎప్పుడూ ఇలాంటి గొడవలు జరగలేదని అంటున్నారు దిల్లీలోని చాంద్ బాగ్ హిందువులు. అల్లర్లలో తమ ప్రాంత వాసులు ఎవరూ లేరన్నారు. బయట వాళ్లే వచ్చి దాడులు చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ముస్లింలు తమ దుకాణాలు, ఆలయాలు ధ్వంసం కాకుండా కాపాడారని బీబీసీతో చెప్పారు.


ఇవి కూడా చదవండి
- దిల్లీ హింసను గుజరాత్ అల్లర్లతో ఎందుకు పోలుస్తున్నారంటే...
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- డోనల్డ్ ట్రంప్: ముగిసిన రెండు రోజుల భారత పర్యటన
- దిల్లీ హింస: ఆర్ఎస్ఎస్, అమిత్ షాల పేర్లు చెప్పవద్దన్న అజిత్ డోభాల్
- దిల్లీ హింస: అల్లర్ల నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారా?
- కరోనావైరస్: ఇటలీలో 400కు పెరిగిన కేసులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)