You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒలింపిక్స్లో పతకమే లక్ష్యం: సోనమ్ మలిక్
ప్రచురణ
భారత్ తరఫున కుస్తీలో ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణి సాక్షి మలిక్నే ఓడించి అందరి దృష్టిని ఆకర్షించిన అమ్మాయి సోనమ్ మలిక్. బీబీసీ ప్రతినిధి విదిత్తో ఆమె మాట్లాడారు.
కుస్తీపై ఆసక్తి ఎలా ఏర్పడింది.. తన లక్ష్యమేమిటి వంటి ఎన్నో అంశాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు. ఆ వివరాలు పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- షహీన్బాగ్: ‘దిల్లీ కాలుష్యంలో ఆశల గాలి పీల్చాలంటే ఇక్కడకు రావాల్సిందే’ - అభిప్రాయం
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- భారత్లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను వదులుకుంటున్న యువకులు
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)