‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’
ప్రచురణ
కర్నూలు జిల్లా హోసూరు గ్రామంలో 2019 డిసెంబర్ 14న దళితులు ఆలయ ప్రవేశం చేశారు. 'జై భీం', 'జై అంబేడ్కర్' నినాదాలతో వందలాదిమంది దళితులు ర్యాలీగా వచ్చి గ్రామంలోని వీరభద్ర స్వామి దేవాలయంలో తొలిసారి అడుగు పెట్టారు.
శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం, దళితవాడకు ఇలా పరిచయమైంది. కానీ ఈ కలయిక వెనుక ఒక ఉద్యమమే నడిచింది.
ఇవి కూడా చదవండి:
- మరణ శిక్షల్లో భారతదేశ రికార్డు ఏమిటి? - రియాలిటీ చెక్
- ఒకటికి మించి రాజధానులున్న రాష్ట్రాల్లో వ్యవస్థలు ఎలా ఉన్నాయి
- ‘మనుషులపై ఏనుగులకు తీవ్రంగా పెరుగుతున్న కోపం’
- వీధి కుక్క పిల్లను కాపాడి రేబిస్తో మహిళ మృతి
- కుక్క శరీరంపై కంటే మనిషి గడ్డంలోనే ఎక్కువ బ్యాక్టీరియా
- నార్త్ పోల్లోని శాంటా ఇల్లు ఇది... ఇక్కడికి ఎలా వెళ్లాలో తెలుసా?
- రష్యా: ‘ఐదేళ్లలో 80 శాతం తగ్గిన ఆల్కహాల్ విక్రయాలు’.. నిజమెంత?
- పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)