వీడియో: కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?
రెండు నెలలుగా కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగి భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. కొద్ది రోజుల కిందట జిల్లాలోని దువ్వూరు మండలం రామాపురం గ్రామంలో ఉల్లి సాగుచేస్తున్న పొలంలో భూమి కుంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. వేంపల్లె మండలం అశోక్ నగర్ గ్రామంలోని ఓ అరటి తోటలోనూ భూమి కుంగి గుంత ఏర్పడింది.
రెండు వారాల కిందట చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లె గ్రామంలో రైతు సుబ్బారాయుడి పొలంలోనూ భూమి కుంగిపోయింది. సుమారు 8 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతుతో గొయ్యి ఏర్పడింది. నెల రోజుల కిందట అదే మండలంలోని బయినపల్లెలో కూడా ఇలాగే భూమి ఉన్నట్టుండి కుంగిపోయింది. అంతకుముందు మైదుకూరు పురపాలక సంఘం పరిధిలోని గడ్డమాయపల్లె పొలాల్లోనూ ఇలానే జరిగింది.
జిల్లాలోని అనేక మండలాల్లో ఉన్నట్టుండి భారీ శబ్ధాలతో భూమి కుంగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి
- ‘భూమి నాశనమవుతున్న శకంలో మనం జీవిస్తున్నాం’
- భూమిని సూర్యుడే కబళిస్తాడా?
- సంక్షోభంలో ప్రకృతి: 10 లక్షల జీవుల మనుగడను ప్రమాదంలోకి నెట్టిన మనిషి
- నారోహితో: జపాన్ కొత్త చక్రవర్తి ఎవరు? ఈ రాజవంశం ఎందుకంత ప్రత్యేకం?
- ఉద్యోగులను ఆఫీసులో ఎక్కువ సేపు పనిచెయ్యనివ్వని డ్రోన్
- బోన్సాయ్: 400 ఏళ్ల వయసున్న చెట్టు దొంగతనం
- టోక్యో ఒలింపిక్స్: పాత సామానుతో.. పతకాల తయారీ
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- అక్కడ 18 ఏళ్లుదాటినా పెద్దవారు కాదు
- చైనా, జపాన్ల మధ్య ఆకస్మిక స్నేహబంధం
- కారును అడ్డగించి, తుపాకి గురిపెట్టి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు
- నోబెల్ శాంతి పురస్కారం: అబియ్ అహ్మద్ తూర్పు ఆఫ్రికాలో శాంతిని నెలకొల్పారా?
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- సిరియాలో కుర్దులపై టర్కీ 'సైనిక చర్య' ఎందుకు? దీనివల్ల జరగబోయేది ఏమిటి?
- అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు అలెక్సీ లియోనోవ్ కన్నుమూత.. ఆ నడకలో జరిగిన ప్రమాదం ఏంటంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)