You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: 20 ఏళ్ల కిందట కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?
కార్గిల్ యుద్ధం. రెండు దశాబ్దాల క్రితం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో సుమారు 600 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ కు జరిగిన ప్రాణ నష్టంపై కచ్చితమైన లెక్కలు లేవు.
హిమాలయ పర్వతసానువుల్లో ఎల్వోసీ సమీపంలో జరిగిన ఆ యుద్ధ సమయంలో ఇటు భారత్ లోనూ, అటుపాకిస్తాన్ లోనూ యుద్ధ కథనాల్ని ప్రపంచానికి చూపించేందుకు అనుమతి పొందిన ఏకైక మీడియా బీబీసీ మాత్రమే.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ఎలా ప్రపంచానికి అందించింది..? నాటి యుద్ధానికి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్లో ముస్లిం’ ఎందుకయ్యారు?
- 'భారత సైన్యాన్ని మోదీ సేన అంటే దేశద్రోహమే’ : వీకే సింగ్
- జాకీర్ మూసా: ఇండియాలో 'మోస్ట్ వాంటెడ్' మిలిటెంట్ కశ్మీర్లో కాల్చివేత
- కార్గిల్ యుద్ధం: "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"
- కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్
- పాకిస్తాన్ ఎఫ్-16ను కూల్చిన రాడార్ చిత్రాలు విడుదల చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
- భారత్, పాక్, మధ్యలో ఓ ట్విటర్ అకౌంట్!
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- భారత్-పాకిస్తాన్ యుద్ధం తప్పదా? ఈ యుద్ధం ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్లు విడిపోయేవి కాదు’
- కంభంపాటి నచికేత పాకిస్తాన్కు పట్టుబడినపుడు ఏం జరిగింది?
- 1971లో భారత్పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
- భారత్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువుల పరిస్థితి ఎలా ఉంది?
- ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ వరుసగా ఏడుసార్లు ఎలా గెలిచిందంటే..
- క్రికెట్ స్పోర్ట్ కాదు.. క్రీడగా గుర్తించేందుకు నిరాకరించిన ప్రభుత్వం
- అమరావతికి రుణంపై వచ్చే వారం 'ఆసియా' బ్యాంకు నిర్ణయం
- ఫేస్ యాప్ ఉపయోగిస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)