పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింసకు కారణాలు ఏమిటి ?
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న రాజకీయ హత్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఈ పరిస్థితికి కారణం మీరంటే, మీరని... అటు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఇటు కొన్నేళ్లుగా రాష్ట్రంలో టీఎంసీకి బద్ద శత్రువుగా మారిన బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఈ పరస్పర ఆరోపణలను పక్కనబెడితే పశ్చిమ బెంగాల్లో వాస్తవ పరిస్థితేంటి? తాజా పరిణామాలు బెంగాల్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? బీబీసీ ప్రతినిధి ఫైసల్ మహమ్మద్ అలీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
బెంగాల్లో హింసపై కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజరీ జారీ చేసింది.
గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులున్నాయని స్పష్టంచేయడంతో బీజేపీ, టీఎంసీ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ‘టీఎంసీ ఎంపీలు మిమి, నుస్రత్ వేసుకున్న దుస్తుల్లో తప్పేంటి’
- ఎన్నికల ఫలితాలు 2019: ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో ఏం జరుగుతోంది
- అమిత్ షా కోల్కతా రోడ్ షోలో ఘర్షణలకు బీజేపీ కార్యకర్త ముందే 'ప్రణాళిక' వేశారా
- కోర్టులకు వేసవి సెలవులు అవసరమా...
- భారతదేశం ఆర్థికాభివృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తోందా...
- మనిషి పాదాల పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది.. ఎందుకో తెలుసా
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- శాండ్విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?
- సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’
- మనిషి పాదాల పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది.. ఎందుకో తెలుసా
- చేతిలో డబ్బున్నా చుక్క నీరు సంపాదించుకోలేకపోతున్నాం
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)